ముఖ్యాంశాలు

..........విశాలాంధ్ర ఇ-పేపర్‌

..........విశాలాంధ్ర ఇ-పేపర్‌

'రాజీనామా' ఆమోదం ఇప్పట్లో లేనట్లే !

మంత్రుల రాజీనామాలకు ఇప్పట్లో ఆమోదం పొందే అవకాశం కన్పించడం లేదు. శాసనసభ రెండవ విడత బడ్జెట్‌ సమావేశాల అనంతరమే... ఇంకా చదవండి

బయ్యారానికి బస్సు యాత్ర

ఛలో అసెంబ్లీ కార్యక్రమం తేదీ ఖరారు కాలేదని, దీనిపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఈ నెల 29వ తేదీన తుది నిర్ణయానికి వస్తామని ... ఇంకా చదవండి

గ్యాస్‌కు ఆధార్‌ తప్పదు

సబ్సిడీ గ్యాస్‌ పొందే గృహ వినియోగదారులు ఆధార్‌తో అనుసంధానం చేసుకోకపోతే భవిష్యత్‌లో కష్టాలు తప్పవు. రాష్ట్రవ్యాప్తంగా పైలట్‌ ... ఇంకా చదవండి

అధిష్ఠానం నుండి ప్రకటన రాకుంటే పార్టీ వీడతాం

కాంగ్రెస్‌ తెలంగాణ ప్రాంత పార్లమెంట్‌ సభ్యులు మందా జగన్నాథం, సిరిసిల్ల రాజయ్య, రాజ్యసభ మాజీ సభ్యుడు కె.కేశవరావు శుక్రవారం... ఇంకా చదవండి

'పార్లమెంట్‌'కు అంతరాయం పట్ల రాష్ట్రపతి ఆందోళన

పార్లమెంట్‌, అసెంబ్లీ కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలగటం పట్ల రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యకు పరిష్కారాన్ని ... ఇంకా చదవండి

మత ప్రాతిపదికపై ఎన్నికల్లో పోటీ

మత ప్రాతిపదికనే ఎన్నికల్లోను పోటీకి దిగుతున్నారని గుజరాత్‌లో నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకుడు శంకర్‌సింగ్‌ వాఘేలా ధ్వజమెత్తారు. ఎ... ఇంకా చదవండి

కల్తీ సారాకు ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌ గ్రామంలో కల్తీసారా తాగి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామ ప్రజలు తెల్లవారి నిద్ర లేవక ... ఇంకా చదవండి

రామగుండం కర్మాగారంలో అగ్నిప్రమాదం

కరీంనగర్‌ జిల్లా రామ గుండం ఎరువుల కర్మాగారంలో బొగ్గు నిల్వల కోసం ఏర్పాటు చేసిన 33 ఎకరాలలో పేరుక పోయిన భూడిదలో అధిక ... ఇంకా చదవండి

150 మంది మృతి?

రాష్ట్రంలో మండుతున్న ఎండలకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. భానుడు ఉగ్రరూపానికి ప్రజలు విలవిల లాడుతున్నారు. అధిక... ఇంకా చదవండి

మూన్నాళ్ల ముచ్చటే!

రాష్ట్రంలో ఐపిఎస్‌ అధికారుల నౌకరీ మున్నాళ్ల ముచ్చటగా మారింది. సర్కారు చేస్తున్న అడ్డగోలు బదిలీలతో లక్ష్యాలు నీరుగారి పోతుండగా... ఇంకా చదవండి

కర్నూలు, అనంతపురంజిల్లా పేజీలు

కర్నూలు, అనంతపురంజిల్లా పేజీలు... ఇంకా చదవండి

ఉద్యోగులకు డిఎ పెంపు

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 6.84 శాతం కరువు భత్యాన్ని ప్రకటించింది. దీనిని జనవరి నుంచి వర్తింపజేయనున్నారు. మే మాసానికి సంబంధించి ... ఇంకా చదవండి

కళాశాలల అక్రమ అడ్మిషన్లు, డొనేషన్లకు వ్యతిరేకంగా ఇంటర్‌ బోర్డ్‌ను ముట్టడించిన ఎఐఎస్‌ఎఫ్‌

కళాశాలల అక్రమ అడ్మిషన్లు, డొనేషన్లకు వ్యతిరేకంగా అఖిలభారత విద్యార్థి సమాఖ్య కార్యకర్తలు శుక్రవారం ఇంటర్‌ బోర్డ్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ... ఇంకా చదవండి

దుష్ట రాజకీయాలను మీడియా ఎండగట్టాలి

నీతినియమాలు, అవగా హనారాహిత్యం, శాస్త్రీయ దృష్టి, ప్రజాశేయస్సు లోపించిన దుష్ట రాజకీయాలను ఎండగట్టాల్సిన బాధ్యత మీడియాపైనే ఉందని సీనియర్‌ పాత్రికే యులు, హెచ్‌ఎంటివి ఎడిటర్‌ రామచంద్రమూర్తి అన్నారు.... ఇంకా చదవండి

గుంటూరుజిల్లా పేజీలు

గుంటూరుజిల్లా పేజీలు... ఇంకా చదవండి

ఎస్సీ కమిషన్‌కు సన్నాహాలు

కేరద్రరలో వలె రాష్ట్రరలోనూ ఎస్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసేరదుకు సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర గిరిజన సరక్షేమ శాఖ మరత్రి పసుపులేటి బాలరాజు తెలిపారు... ఇంకా చదవండి

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు