దర్శకదిగ్గజాల చిత్రాల్లో కాజల్‌

Sat, 14 Apr 2012, IST    vv

రాజమౌళి, పూరీ, వినాయక్‌ గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో టాప్‌3 దర్శకులుగా పేరు తెచ్చుకున్న దిగ్గజాలు. ఈ ముగ్గురి దర్శకత్వంలో నటించాలని ప్రతి హీరో, హీరోయిన్‌లు కలలుకంటాడు. వీరి దర్శకత్వంలో నటించిన నాయికైతే నిన్నటి వరకు వరకు ఎవరూ లేరు.

ఐటమ్‌ గర్ల్‌ ముమైత్‌ ఖాన్‌ మాత్రమే ఆ ఘనతను పొందింది. ఇప్పుడు నాయికల పరంగా కాజల్‌ కూడా ఆ ముగ్గురి దర్శకత్వంలోనూ నటించిన తొలి నాయికగా పేరు తెచ్చుకోనుంది. ఇప్పటికే రాజమౌళి రూపొందించిన 'మగధీర'లో, పూరీ 'బిజినెస్‌మేన్‌' లో నటించిన కాజల్‌ తాజాగా వినాయక్‌ దర్శకత్వంలో నటించనుంది.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు