విశాలాంధ్ర-కవిటి: క్రీడ పాఠశాలకు రాజపురం ఆదర్శ పాఠశాల ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎం ఈశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12,13 తేదీలలో విశాఖపట్నం పోర్టు స్టేడియంలో...
విశాలాంధ్ర-కవిటి:ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఒడియా టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మేధా సమ్మాన్ పరీక్షలో పెద్ద ఎర్ర గోవింద పుట్టుగ గ్రామానికి చెందిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థి ఎర్ర...
విశ్రాంత విఆర్వో జగన్నాథం
విశాలాంధ్ర-కవిటి:ఉగాది సందర్భంగా గ్రామస్తులు తనకు చేసిన సత్కారం మరింత బాధ్యతను పెంచిందని విశ్రాంత విఆర్వో బార్ల జగన్నాథం అభిప్రాయ వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బెజ్జిపుట్టుగ గ్రామంలో శ్రీ చక్ర పెరుమాళ్ళ...
విశాలాంధ్ర-కవిటి:మండలంలోని జగతి గ్రామంలో హోమియో పితామహుడు శామ్యూల్ హానీమాన్ 269 వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జగతి శివాలయం ఆవరణంలో ఉన్న శ్యాముల్ హనీమాన్ విగ్రహానికి స్థానిక సర్పంచ్...
జై భారత్ టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి బైపల్లి
విశాలాంధ్ర సంతబొమ్మాళి ( శ్రీకాకుళం) : జై భారత్ నేషనల్ పార్టీకి చెందిన బ్యాటరీ టార్చ్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జై...
విశాలాంధ్ర - శ్రీకాకుళం టౌన్: కొలువులకు సరైన వేదిక కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల అని డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి,ప్రిన్సిపాల్ కె శివశంకర్ సోమవారం తెలిపారు ఈ సందర్భంగా విరీరువురు మాట్లాడుతూ...
-ఇంటాక్ ప్రేక్షక పాత్ర--చరిత్ర పరిశోధకులు నల్లి ధర్మారావు ఆందోళన
విశాలాంధ్ర - ఆమదాలవలస ( శ్రీకాకుళం): వారసత్వ సంపద పరిరక్షణ, స్మారక చిహ్నాల పునరుద్ధరణ వంటి చారిత్రక బాధ్యతలను చూడాల్సిన ఇంటాక్ సంస్థ, ఆ...
విశాలాంధ్ర - టెక్కలి ( శ్రీకాకుళం) : టెక్కలి నియోజకవర్గం జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బైపల్లి పరమేశ్వరరావుకు అడుగున స్వాగతం పలికి మంగళ నీరాజనాలతో సామాన్య ప్రజలుతో పాటు పలువురు...
విశాలాంధ్ర సంతబొమ్మాలి( శ్రీకాకుళం) : టెక్కలి నియోజకవర్గం మాజీ కేంద్రమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి ఆధ్వర్యంలో...
బావ మరుదుల మధ్య ఇండిపెండెంట్ ప్రచార జోరు
ప్రధాన పార్టీలను పట్టించుకోని ఓటరువిశాలాంధ్ర ఆముదాలవలస (శ్రీకాకుళం) : సార్వత్రిక ఎన్నికల సమరానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసి పది రోజు లైనా ప్రధాన...