దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్లో పీజీ హాస్టల్ భవనం కూలిన ఘటన విద్యార్థుల వసతి గృహాల భద్రతపై తీవ్ర ఆందోళనకు దారితీసింది.ఐదు అంతస్తుల భవనం కూలిపోవడంతో విద్యార్థులు సహా ఏడుగురు ప్రాణాలు...
బ్రిటన్ గగనతలంలో ఒక్కసారిగా విమాన రాకపోకలు స్తంభించిపోయాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా వెయ్యికి పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది....
మాజీమంత్రి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;! అర్హులైన చేనేత కార్మికులకు నేతన్న నేస్తం వచ్చేంతవరకు మా పోరాటాలు ఆపము అని మాజీ మంత్రి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు పట్టణంలో...