. నేడు దిల్లీలో భారీ బహిరంగసభ. డి.రాజా సహా జాతీయ నేతల హాజరు. దేశం నలుమూలల నుంచి హస్తినకు పోటెత్తిన పార్టీ శ్రేణులు
న్యూఢిల్లీ: ‘బద్లావ్ జరూరీ హై’ (మార్పు తప్పనిసరి) నినాదంతో భారత...
ఎస్సీఓ సదస్సులో ఇరాన్ అధ్యక్షడితో భారత ప్రధాని భేటీబిష్కెక్/న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణకు చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం కనుగొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రాంతంలో నౌకాయానం, వాణిజ్యానికి స్వేచ్ఛను...
విశాలాంధ్ర - కడియం : కడియం మండలం, మాధవ రాయుడుపాలెం, స్మశాన వాటిక సమీపంలో గల పంట కాలువ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు కడియం సిఐ అల్లు వెంకటేశ్వరరావు...