Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024
Homeజాతీయం

జాతీయం

నారీ శక్తి జుమ్లానా!!

దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి కానీ మహిళలకు టికెట్లు ఇచ్చే విషయంలో కమలం పార్టీ చొరవ చూపలేదు. మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ బిల్లును మోదీ ప్రభుత్వం ఆమోదించింది. కానీ ఆ రిజర్వేషన్‌ను ప్రస్తుత...

బీజేపీ కుయుక్తులు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఏకగ్రీవం చేసుకునేందుకు బీజేపీ అనేక కుయుక్తులకు పాల్పడుతోంది. పోటీలో నిలిచిన ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ ప్రచారక్‌ అభయ్‌ జైన్‌ను పోటీ నుంచి తప్పించేందుకు తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చింది. అయినా...

షెరాదండ్‌లో ఓటేసిన ఆ ఐదుగురు

చత్తీస్‌గఢ్‌లోని అతి చిన్న పోలింగ్‌ బూత్‌ ‘షెరాదండ్‌’. ఇక్కడ ఐదుగురే ఓటర్లు. అవిభక్త కొరియాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల విభజన తర్వాత 2008లో కొత్త అసెంబ్లీ స్థానం భరత్‌పూర్‌-సోన్‌హట్‌ ఉనికిలోకి వచ్చింది. షెరాదండ్‌ను...

గిరి అడవిలో ఓటేసిన ఏకైక ఓటరు

అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్నికల పండుగ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల మూడవ దశలో భాగంగా మంగళవారం పది రాష్ట్రాల్లో పోలింగ్‌ జరిగింది. ప్రతి ఓటు విలువైనదే అన్న క్రమంలో ప్రతి ఒక్క ఓటరును చేరుకునే...

చివ‌రి ద‌శ ఎన్నిక‌ల‌కు నోటిఫికేషన్‌..నేటి నుంచి నామినేష‌న్ లు స్వీక‌ర‌ణ

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహ‌లం నెలకొంది. ఏడు దశల్లో భాగంగా ఇప్పటికే మూడు ఫేజ్‌ల పోలింగ్ కంప్లీట్ కాగా.. మరో నాలుగు దశల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఏడో దశ...

ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసు జారీ..

మహిళలు, యువతులపై లైంగిక దౌర్జన్యాలు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ‌పై బ్లూ కార్నర్‌ నోటీసు జారీ అయ్యింది. ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌) అభ్యర్థనతో బ్లూకార్నర్ నోటీసును సెంట్రల్...

భూమిపై అత్యధిక వేడిమి నెలగా ఏప్రిల్ 2024

ఏప్రిల్ 2024 ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడిమి నెలగా రికార్డు అయిందని యూరోపియన్ యూనియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ తెలిపింది. ఈ మేరకు బుధవారం ఒక రిపోర్టును విడుదల...

బీజేపీకి కాదు ‘నోటా’కే ఇండోర్‌ ఓటు

గుజరాత్‌లోని సూరత్‌ మాదిరిగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోనూ ఏకగ్రీవ ఎన్నికైంది. దీనికి బీజేపీ రాజకీయ ఎత్తుగడలే కారణం. ఈ స్థానం నుంచి పోటీ చేయాల్సిన కాంగ్రెస్‌ అభ్యర్థి అక్షయ్‌ కాంతి బమ్‌ తన నామినేషన్‌ను...

అసోం…లోక్‌సభ బరిలో 12 మందే మహిళలు

అసోం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 2014లో 16 మంది పోటీ చేయగా, 2019 ఎన్నికల్లో 14 మంది మాత్రమే బరిలో నిలిచారు. ప్రస్తుతం ఆ సంఖ్య...

గాంధీనగర్‌లో బీజేపీ గూండాగిరి

గుజరాత్‌లోని గాంధీనగర్‌ లోక్‌సభ స్థానంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గూండాగిరీ పేట్రేగిపోయింది. అక్కడ నుంచి పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థి, హోంమంత్రి అమిత్‌షాకు పోటీ లేకుండా చేయడం కోసం అస్త్రశస్త్రాలు...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img