Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024
Homeవిశ్లేషణ

విశ్లేషణ

మోదీ ఎందుకు ఓడిపోవాలంటే…?

డాక్టర్‌ సిఎస్‌ క్షేత్రపాల్‌ రెడ్డి భారత దేశ చరిత్రలో అన్ని రంగాల్లో విఫలమైనది మోదీ సర్కారే. దేశ భవితను నిర్దేశించే అన్ని విషయాల్లో తీసుకున్న అస్తవ్యస్త, అనాలోచిత నిర్ణయాలవల్ల దేశ ప్రజలు కష్టాలు ఎదుర్కొంటూనే...

యూపీలోనూ బీజేపీకి గుబులే

డాక్టర్‌ జ్ఞాన్‌ పాఠక్‌ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గతంలో ఏనాడూ లేనంతగా క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటోందని విశ్లేషకుల అంచనా.లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ మే 7వ తేదీన జరగనున్నది. ఈ లోపు ప్రతిపక్షాలు, బీజేపీ, పోటీపోటీగా...

మండే కాలం

చింతపట్ల సుదర్శన్‌ ఎన్నికల కాలం, ఎండాకాలం ఒక్కటే కావడంతో ‘డబుల్‌ దమాఖా’ ఎండ ఎవరినీ కుదురుగా కూచోనివ్వడం లేదు. ఈ ఎండలో తిండి కోసం అరుగు దిగి వెళ్లే సాహసం చెయ్యాలో వద్దో అర్థం...

రాజ్యాంగ రక్షణ కీలకం

డి. రాజా,సీపీఐ ప్రధాన కార్యదర్శి భారత రాజ్యాంగ పరిరక్షణ సార్వత్రిక ఎన్నికల చరిత్రలో అత్యంత కీలకమైన సమస్య. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ, మోదీ ప్రభుత్వం దాడినుంచి రాజ్యాంగాన్ని కాపాడటం ప్రజల కీలకమైన ఎజెండాలో అత్యంత ప్రధానమైన...

ఏపీలో మోదీ ఏం చెబుతారు?

వి. శంకరయ్య 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్‌ రెడ్డికి పట్టం గట్టారు. ఈ ఎన్నికల సమయంలో కేంద్రంలోని బీజేపీి ప్రభుత్వంతో పాటు ప్రధాన మంత్రి మోదీ జగన్మోహన్‌ రెడ్డికి పూర్తిగా అండదండలిచ్చారు....

అవునా`నిజమా

బాధపడకు నాయనా బాధ పడకురా నీ సమస్యలన్నీ నేను తీర్చగలనురా ప్రజలంతా నా మాట నమ్మి ఓటువేయండిరా ఆపదమొక్కుల వాడికంటే నన్ను నమ్మరా. అబ్బో ఏంటి బావ ఈసారి చాలా పొడవైన పాటందుకున్నావు....

ఓటమి భయంతో వక్రభాష్యాలు

సవ్యసాచి ఓటమి భయం కలగనేకూడదు. కలిగిందంటే వదలదు. అనుమానం పెనుభూతం అవుతుంది. ఎంతటి మహానుభావుడైనా అడ్డదార్లు వెతుకు తాడు. కురుక్షేత్రంలో ధర్మరాజు అంతటి వాడే ఓటమి భయం కలిగినప్పుడు అశ్వత్థామ హతః కుంజరహః అనాల్సివచ్చింది....

గుర్తిస్తే మానవవాదులు మన ‘లోనే’ ఉన్నారు!

డాక్టర్‌ దేవరాజు మహారాజు ఈ భూగ్రహానికి గల పెద్ద ప్రమాదం ఏమిటంటే దీన్ని ఎవరో వచ్చి రక్షిస్తారన్న విశ్వాసంతో ఉండడంఈ మాట అన్నది రాబర్ట్‌ ఛార్లెస్‌ స్వాన్‌. తొలిసారి ఉత్తర ధృవం (1989) దక్షిణ...

కష్టజీవుల పోరుచరిత్ర…

మే డే ఉద్యమ రక్తాక్షరాలు ఇవి. మే డే చరిత్ర పనిగంటల పరిమితికి కష్టజీవులు సాగించిన పోరాటాల చరిత్ర. ప్రాణ త్యాగాలతో ఎరుపెక్కిన చరిత్ర. ఆస్ట్రేలియాలో అంకురించి అమెరికాలో విస్ఫుటించిన మహోద్యమ చరిత్ర....

ఆర్‌ఎస్‌ఎస్‌ను ఆశ్రయించిన మోదీ

అరుణ్‌ శ్రీ వత్సవ లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్‌తీరుపై ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్ర ఆందోళనచెందుతోంది. ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ భవిష్యత్‌ రాముడి చేతుల్లో ఉందని విశ్వసిస్తున్నారు. అయితేపాపం రాముడి దీవెనలు మోదీపైనలేవని రెండుదశల్లో పోలైన...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img