ఎలక్టోరల్ బాండ్స్కు సంబంధించిన పూర్తి వివరాలను ఎందుకు సమర్పించలేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)ను సుప్రీంకోర్టు నిలదీసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందజేసిన విరాళాలపై ఎస్బిఐ అందించిన అసంపూర్ణ...
సాల్జ్బర్గ్: ఆస్ట్రియా ఫెడరల్ రాష్ట్రం సాల్జ్బర్గ్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆస్ట్రియా కమ్యూనిస్టు పార్టీ (కేపీఓ) సత్తా చాటింది. సాల్జ్బర్గ్ సిటీ కౌన్సిల్లో 10 స్థానాలు గెలుచుకుంది. గతంలో కంటే అదనంగా ఒక...
బెంగళూరు: భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ కంపెనీ సామ్సంగ్, బెంగళూరులోని మాల్ ఆఫ్ ఆసియాలో మరో కొత్త ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్ను ప్రారంభించింది. విక్రయాలు, సేవల కోసం వన్-స్టాప్ షాప్గా రూపొందించబడిన ఈ...
ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం ఆఖరి టెస్టులో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ బెన్...
హైదరాబాద్: నటుడిగా, దర్శకుడిగా సూపర్ బిజీగా ఉన్నారు సముద్రఖని. ఇటీవలే దర్శకుడిగా ‘బ్రో’ సినిమాతో మరో హిట్ను అందుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మెగా హీరోలు రామ్చరణ్, అల్లు అర్జున్పై...
‘నాలుగుగోడల మధ్య కాదు- నాలుగు కూడళ్ళ మధ్యకి కవిత్వం తీసుకెళ్ళాలనే లక్ష్యంతో ఏర్పడినదే ఈ కవియాత్ర’. వృత్తిరీత్యా నిర్మల్కు చెందిన ఓ సాధారణ పోలీసు ఉద్యోగి, ప్రవృత్తిరీత్యా కవి అయిన కారం శంకర్...