పుట్టుక మొదలు గిట్టే వరకూఎంతో కొంతమనల్ని మనం ప్రేమించుకుంటూ వుండాలిఆకాశం నుంచి రాలినవర్షపు చినుకులుపుడమిని ముద్దాడినట్టుఎటు నుంచి ఎక్కడికో ప్రయాణంఏ ఆశలు ఆశయాలు లేకుండాఏ భయాలు బాధ్యతలూ ముడేసుకోకుండాస్వాతిముత్యంలా వచ్చి వుండవచ్చుసృష్టికి ప్రతిసృష్టినీ...
మీడియా సమాజానికి దర్పణం అనుకుంటే సమాజ గమనం ఆ దర్పణంలోకి పరావర్తం కావడానికి కారకులు పత్రికా రచయితలే. వ్యవస్థలోని సర్వాంగాలనూ దగ్గర నుంచి చూసి రికార్డు చేసే పత్రికా రచయితలకూ సొంత అభిప్రాయాలు,...
పెనుగొండ లక్ష్మీనారాయణఅధ్యక్షుడు, అరసం జాతీయ సమితిసెల్: 9440248778
తెలుగు పాఠకులకు సుపరిచితమైన నవల మాలపల్లి. ఈ నవలపై అనేక చర్చలు జరిగాయి. విమర్శలు, విశ్లేషణలూ వచ్చాయి. ఎన్నో వ్యాసాలు వెలువడ్డాయి. 1922 లో ప్రచురితమైన...
నాంచారయ్య మెరుగుమాల
దాదాపు 75 సంవత్సరాల తెలుగు నేల రాజకీయ చరిత్రను పూసగుచ్చినట్టు వివరించే విలువైన పుస్తకం ‘మూడు దారులు’. జగమెరిగిన జర్నలిస్టు సంఘాల నేత, ప్రముఖ పాత్రికేయుడు దేవులపల్లి అమర్ రాసిన ఈ...
డా. ఎన్. గోపిఈ మధ్య జీవితంరెండోసారి జీవిస్తున్నట్టుగా వుందిపునరావృతం కాదుకొత్తగా కూడ వుంది.రోజులు వచ్చాయీ వెళ్లాయిఅనుభవాలనుఒంట పట్టించుకుని మరీ వెళ్లాయినడిచి వచ్చిన దారులు కూడాఎప్పటిలాగే వున్నాయిలేవు కూడ.గడిచిపోయిందేదీగతించలేదుదాచుకున్నదేదీవొడిసి పోలేదు.జాతర పాతదే కావచ్చుమనుష్యులు కొత్తవాళ్లుప్రవాహం...
పై చదువులకోసమో, ఉపాధికోసమో ఉన్న ఊరు వదిలి పట్టణాలకు, నగరాలకు వెళ్లవలసి రావడం అనివార్యం. కాని మూలాలను వదల కుండా, కొత్త అనుభవాలతో సమన్వయం సాధించడం సాహిత్యకారుల ప్రతిభకు, నిష్ఠకు నిదర్శనం. ఉత్తరప్రదేశ్...
అసలేంటీ ఈ పూలగోపురం కథ? అది ఎవ్వరు నిర్మించారు, ఎవ్వరికోసం నిర్మించారు. అసలు ఎందుకు నిర్మించారు. నిర్మించాలనే ఆలోచన ఎవ్వరిది. వీటికి సమాధానం పుస్తకంలో కొలువుతీరిన పదిహేడు కథలే నిదర్శనంగా మన ముందు...