డా.జ్ఞాన్పాఠక్
ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రజలను మభ్యపెడుతూ రానున్నకాలం బంగారు భవిష్యత్గా ఉంటుందన్నట్లుగా మాటల గారడీతో బీజేపీ 2024 ఎన్నికల మేనిఫెస్టో (ప్రణాళికను) విడుదల చేసింది. దీనికోసం సామాన్యప్రజలు ఏనాడూ ఎదురుచూడరు. అయినా తమ...
టి.వి.సుబ్బయ్యదేశంలో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో మొదటి దశలో ఈనెల 19న జరగనున్న పోలింగ్లో బీజేపీతో కాంగ్రెస్ దాదాపు సమానంగా సీట్లు గెలవనున్నదన్న సంకేతాలున్నాయి. ఈ ప్రాంతంలో మొత్తం 25 లోక్సభ సీట్లుండగా మొదటి...
చింతపట్ల సుదర్శన్
తప్పులనేవి అవి తప్పులనే సంగతి తెలీకుండానే జరిగి పోతుంటాయి. తప్పు జరిగాక, జరిగింది తప్పని తెలిశాక, ఎవరైతే మాత్రం ఏం చేయగల్రు తప్పు జరిగిపోయిందే అనుకోవం తప్ప.కడుపునిండాక కూడా ఇంకో ముక్క...
జ్ఞాన్పాఠక్
మన దేశంలో ఆరోగ్యపరిస్థితి భయంకరంగా ఉందని ప్రపంచబ్యాంకు తెలిపింది. 97కోట్ల మందికి పైగా ఆరోగ్యకరమైన ఆహారం లభ్యంకావడం లేదు. ఆరోగ్యభద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం(ఏప్రిల్) సందర్భంగా,...
కళ్యాణి శంకర్
2024 సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లపాత్ర అత్యంత కీలకం కానుంది. పార్లమెంటు, చట్టసభల్లో మహిళలకు మూడిరట ఒక వంతు రిజర్వేషన్ వంటి అనుకూలమైన చట్టాలు అమలయితే మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది. కీలకంగా...
బీజేపీ నాయకుడు నరేంద్ర మోదీ పాలనలో విద్య చాలా ఖరీదైంది. అదే సమయంలో గత పదేళ్లుగా ఉద్యోగాల స్థితి కేవలం మోదీ హామీలు, మాటలగారడీకే పరిమితమైంది. చదువు ఖరీదుకావడంతో అత్యధిక సాధారణ కుటుంబాలలో...
నిరంతరం వార్తల్లో ఉండే చాకచక్యం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కు ఉన్నట్టుగా ఎవరికీ లేదేమో. ఆయన రెండు దఫాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు....
భారత పార్లమెంటుకు, మన రాష్ట్ర శాసనసభకు మే 13న జరిగే ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. రాష్ట్రంలో రైతాంగ స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ప్రతి రాజకీయపార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో రైతాంగ శ్రేయస్సు...
టి.వి.సుబ్బయ్య
చరిత్రలో మానవాళి క్లిష్ట దశలో పయనిస్తోంది. శాంతి, పురోగతి, స్వేచ్ఛ, సామరస్యం, మానవజాతి మనుగడ కోసం ప్రజాస్వామ్య వ్యవస్థలు తప్పనిసరి. అయితే ప్రపంచంలో అనేక దేశాలు ప్రజాస్వామ్య వ్యవస్థల నుంచి ఇటీవల కాలంలో...