Saturday, April 27, 2024
Saturday, April 27, 2024
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలపై విజయసాయిరెడ్డి విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. సిద్ధాంతాలు లేని రాజకీయాలు చేస్తూ రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహకరించారని విమర్శించారు. అప్పటి...

ప్ర‌త్యేక హోదా కోసం జ‌గ‌న్ ఒక్క ఉద్య‌మ‌మైనా చేశారా? : వైఎస్ ష‌ర్మిల

అన‌కాప‌ల్లి జిల్లా పాయ‌క‌రావుపేట‌లో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఏపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌సంగిస్తూ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌చ్చి ఉంటే యువ‌తకు ఉద్యోగాలు వ‌చ్చేవ‌న్నారు. మోదీని...

పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఈసీ కీలక ఆదేశాలు

వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని ఆదేశంమార్చి 30న జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచనపింఛన్ దారులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పెన్షన్లను అందించాలని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులకు...

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల..

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోన విడుదలైంది. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోను ఆవిష్కరించారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99శాతం నెరవేర్చామన్నారు సీఎం జగన్. ఈ...

నమ్మి గెలిపించినందుకు న‌ట్టేటా ముంచారు: వైఎస్ షర్మిల

ఒక్క అవకాశం ఇవ్వాలని అడగడంతో జగన్ ను నమ్మి గెలిపించినందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చింతిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నమ్మి గెలిపిస్తే జగన్ నట్టేట ముంచారని...

పెత్తందార్లకు అసలైన ప్రతినిధి సీఎం జగన్ : : బీటెక్ రవి

వైఎస్ భారతి పసుపు వస్త్రాలను ధరించలేదా? బ్యాండేజ్ తో పులివెందులలో కూడా సానుభూతి పొందాలనుకున్నారని విమర్శపెత్తందార్లకు అసలైన ప్రతినిధి సీఎం జగన్ అని టీడీపీ నేత బీటెక్ రవి విమర్శించారు. పులివెందుల అసెంబ్లీ...

సీఎం జగన్‌పై రాళ్ల దాడి కుట్రలో భాగమే…: పట్టాభిరామ్‌

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై రాళ్ల దాడి కుట్రలో భాగమేనని తెలుగుదేశం జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. సీఎంపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించిన ఆయన ఆదివారం అమరావతిలో మీడియాతో...

దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఏపీలో నమోదు..

రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్‌లోనే నమోదుకావడం గమనార్హం. మరో మూడు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. గురువారం అత్యధికంగా నంద్యాల...

ఏపీలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

ఏపీలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో పూర్తయింది.25 లోక్సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 4,210 మంది అభ్యర్థులు నామినేషన్...

భానుడి భగభగ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 28న అత్యధిక ఉష్ణోగ్రతలు : ఐఎండీ

దేశవ్యాప్తంగా భగభగలాడుతున్న ఎండలపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 28వ తేదీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని స్పష్టంచేసింది. మధ్యాహ్నం నిప్పుల ఎండలు,...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img