ఎన్నికల బాండ్లు చెల్లవని, అవి రాజ్యాంగ విరుద్ధమైనవని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచి గత ఫిబ్రవరి 15న అనుమానాలకు తావు లేకుండా తీర్పు చెప్పినా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆ తీర్పును...
ఆరు నెలలుగా పలస్తీనియన్ల మీద ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న యుద్ధ రంగంలోకి ఇరాన్ కూడా ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయిల్ ఏప్రిల్ ఒకటవ తేదీన సిరియాలోని డెమాస్కస్లో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయం మీద...
మద్యం విధానం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి జైలులో ఉన్నారు. అరెస్టు అయిన తరవాత కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. పైగా జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తానంటున్నారు. జైలు...
మూడు నాలుగేళ్ల నుంచి చైనా నెమ్మది నెమ్మదిగా మన సరిహద్దులోకి చొచ్చుకు వస్తోంది. వేలాది చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమిస్తోంది. అక్కడ రోడ్లతో సహా అనేక రకాల నిర్మాణాలు కొనసాగిస్తోంది. అయినా...
ఎంతగా మందలించినా యోగా గురువు రామ్ దేవ్ బాబా వైఖరి మారనందువల్ల సుప్రీంకోర్టు బుధవారం ఆయనపై మండి పడిరది. రామ్ దేవ్ బాబా, ఆయన సహచరుడు ఆచార్య బాలకృష్ణ ప్రజలను తప్పుదారి పట్టించే...
ఆత్మ స్తుతి పరనింద ప్రధానమంత్రి మోదీకి చాలా ఇష్టమైన క్రీడ. కాంగ్రెస్ శుక్రవారం విడుదల చేసిన ఎన్నికల ప్రణాళిక ముస్లిం లీగ్ సిద్ధాంతంలా ఉంది అని మోదీ విమర్శించారు. ఆ ప్రణాళికలోని ప్రతి...
నేరస్థులను అంతమొందిస్తే నేరాలను నియంత్రించ వచ్చునన్నది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సిద్ధాంతం. మేం రామ నామం జపిస్తాం కానీ నేరస్థులకు మాత్రం ‘‘రామ్ నామ్ సత్య్ హై’’ అంటే ఏమిటో చూపిస్తాం...
సైనిక పాఠశాలలకు కాషాయ రంగు పులుముతున్న బీజేపీ మదర్సాల మీద మాత్రం కత్తిగట్టినట్టు ప్రవర్తిస్తోంది. కాషాయాంబరధారి అయిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మదర్సాల విషయంలో మీరిన వ్యతిరేకవైఖరి అనుసరిస్తున్నారు. 2004 నాటి మదర్సా...
ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రధానమంత్రి మోదీకి ఎప్పుడూ ఏదో ఒక అంశం కావాలి. 2019లో అది బాలాకోట్ మీద దాడి కావొచ్చు. బీజేపీ ఆత్మకు ఇంపైన హిందుత్వ నినాదంవల్ల మాత్రమే ఓట్లు రాలవని,...
కేవలం 24 గంటల సమయంలో మోదీ ప్రభుత్వం సుప్రీం కోర్టు నుంచి మూడు ఛీత్కారాలు ఎదుర్కోవలసి వచ్చింది. మొదటిది: దిల్లీ మద్యం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్కు సుప్రీంకోర్టు...