హైదరాబాద్ (వి.వి) : ఎపిపిఎస్సి గ్రూప్-1 ప్రిలిమి నరీ పరీక్షల నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగు తూనే ఉంది. ప్రకటించిన విధంగానే యథావిధిగా సెప్టెంబర్ 5వ తేదీనే పరీక్షను నిర్వహిస్తామని ఎపిపిఎస్సి పాలకమండలి ఒక వైపు స్పష్టం చేస్తూనే మరోవైపు ప్రభుత్వమే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటోంది. అయితే శుక్రవారం సాయంత్రం వరకు ప్రభుత్వం ఈ విష యంపై మిన్నకుండిపోయింది. పరీక్షలు యథావి ధిగా జరుగుతాయా లేక వాయిదా పడతాయా అన్నది తేలలేదు. దీంతో అభ్యర్థుల్లో నరాలు తెగే ఉత్కంఠత నెలకొంది. పరీక్షలను వాయిద...
ఇంకా చదవండి